హై స్కూల్ విద్యార్ధి గానే కవితలు వ్రాయడం ప్రారంభించారు .ఈ' కాసులపేరు' లోని కొన్ని పాటలు వారు 1930-1960 మధ్య కాలం లో వ్రాసినవి . ఇవి కాక గురజాడ శతజయంతి కానుకగా ముత్యాలసరాలు పేరుతొ పద్యాలూ హోమియో పతి వైద్యం లో వారి అనుభవాలు ఆధ్యాత్మిక ప్రసంగాలు , భజన పాటలు ,నవలలు , వ్యాసాలు కధలు అనేకం వ్రాసారు.
అనారోగ్య కారణంగా 1967 లో వృత్తి కి స్వస్తి చెప్పి ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటూ 1985 లో కన్ను మూసారు.














